జగనన్న వసతి దీవెన పధకం బదులు లాప్ టాప్

Webdunia
మంగళవారం, 4 మే 2021 (17:39 IST)
ఉన్నత విద్యపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తో మంత్రి సురేష్ మాట్లాడారు. ఇప్పటికే 10వ తరగతి వరకు విద్యార్థులకు వేసవి సెలవులు, ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయటం జరిగింది.

ఈ నేపథ్యంలో ఉన్నత విద్య పై సమీక్షించటం జరిగింది. యూనివర్సిటీ లలో పరీక్షల నిర్వహణ, ఆన్లైన్ తరగతులు నిర్వహించటం, కోవిడ్ ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. ఆన్లైన్ తరగతులు నిర్వహణకు విద్యార్థులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లాప్ టాప్ నిర్ణయం దోహదపడుతుందని అన్నారు.

జగనన్న వసతి దీవెన పధకం బదులు లాప్ టాప్ ఇచ్చే కార్యక్రమంపై సమీక్షించారు. కరోనా తీవ్రత పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధి విధానాలను బట్టి త్వరలోనే ఉన్నత విద్యపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments