Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త ఏడాది 2025 ఫిబ్రవరి 1 నుంచి ఆంధ్రలో భూమి రిజిస్ట్రేషన్ ఫీజుల మోత

ఐవీఆర్
సోమవారం, 30 డిశెంబరు 2024 (23:09 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నూతన సంవత్సరం 2025 ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు ఏకంగా 15 నుంచి 20 శాతం పెంపు వుండనుంది. ఈ విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ఎంతెంత రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలో జనవరి 15 లోపుగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలియజేశారు.
 
ఈ సందర్భంగా ఆయన రిజిస్ట్రేషన్-స్టాంప్స్ శాఖపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటోందని అన్నారు. కాగా భూమి రిజిస్ట్రేషన్ విలువలను ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో తెలుసుకున్న తర్వాతే నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments