Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అక్రమాస్తుల కేసుపై లక్ష్మీ పార్వతి పిటీషన్

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (19:45 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు చంద్రబాబు కలిగి ఉన్నాడని, ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి పిటిషన్లో పేర్కొన్నారు.
 
చంద్రబాబుపై ఏసీబీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపించాలన్నది లక్ష్మీ పార్వతి  పిటీషన్. పిటీషన్‌ను విచారించిన ఏసీబీ కోర్టు... చంద్రబాబు పైన హైకోర్టులో ఉన్న స్టే వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments