Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాలకు దూరమని చెప్పా.. దానికి కట్టుబడి ఉన్నా : లగడపాటి

రాజకీయాలకు దూరమని గతంలోనే చెప్పానని దానికి కట్టుబడి ఉన్నానని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. ఆయన మంగళవారం అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు.

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (09:51 IST)
రాజకీయాలకు దూరమని గతంలోనే చెప్పానని దానికి కట్టుబడి ఉన్నానని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. ఆయన మంగళవారం అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. 
 
ఆ తర్వాత లగడపాటి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్రాలు సఖ్యతతో మెలగడం శుభపరిణామమన్నారు. తాను వ్య‌క్తిగ‌తంగానే చంద్ర‌బాబుని క‌లిశాన‌ని, చంద్రబాబుతో నంద్యాల సహా ఏ రాజకీయ అంశం గురించి మాట్లాడలేదని లగడపాటి అన్నారు. 
 
తాను రాజ‌కీయాల‌కి దూరంగా ఉంటాన‌ని గ‌తంలోనే స్ప‌ష్టం చేశాన‌ని, ఇప్ప‌టికీ అదే మాట‌పై నిల‌బ‌డి ఉన్నాన‌ని అన్నారు. కాగా, ఇటీవలి కాలంలో సీఎం చంద్రబాబుతో లగడపాటి టచ్‌లో ఉంటున్న విషయం తెల్సిందే. దీంతో ఆయన టీడీపీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. వీటికి లగడపాటి తెరదించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్షవర్ధన్ షాహాజీ షిండే- కొత్తదారులు చూపుతున్న యువ పారిశ్రామికవేత్త

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments