Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాలలో టీడీపీ గెలుస్తుంది కానీ.. లగడపాటి సర్వే ఏం చెపుతుంది...

ముందస్తుగా ఎన్నికల సర్వే ఫలితాలను వెల్లడించడంలో 'ఆంధ్రా ఆక్టోపస్‌'గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోమారు జోస్యం చెప్పారు. కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల ప

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (11:56 IST)
ముందస్తుగా ఎన్నికల సర్వే ఫలితాలను వెల్లడించడంలో 'ఆంధ్రా ఆక్టోపస్‌'గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోమారు జోస్యం చెప్పారు. కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల పోలింగ్‌పై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 
 
ఈ ఎన్నికల్లో విజయం టీడీపీదేనని లగడపాటి జోస్యం చెప్పారు. బుధవారం సాయంత్రం పోలింగ్‌ ముగిశాక.. ఓటింగ్‌ సరళిపై ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటింగ్‌ శాతం పెరిగిందని, అందువల్ల ఫలితంలో మార్పు వస్తుందన్నారు. 
 
పోలింగ్‌ శాతం పెరిగినందున టీడీపీ 10శాతం ఓట్ల మెజారిటీని సాధిస్తుందన్నారు. నంద్యాలలో 1,73,335 మంది ఓటు వేసినందున.. 17,333 ఓట్ల మెజారిటీ టీడీపీకి రావచ్చని.. ఇది 15 వేలైనా కావొచ్చు.. 20 వేలకైనా రావొచ్చని తెలిపారు. ఈ ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెల్సిందే. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments