Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lady Aghori: ప్రొఫెసర్‌కు బెదిరింపులు- బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్న అఘోరీ

సెల్వి
శుక్రవారం, 11 జులై 2025 (10:01 IST)
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో లేడీ అఘోరీ, శ్రీవర్షిణి వ్యవహారం సంచలనం రేపింది. వీరి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అనంతరం అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో శ్రీవర్షిణీకి దాదాపు 45 రోజుల పాటు కౌన్సిలింగ్ ఇచ్చి ఇటీవలే రిలీజ్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్‌ను కరీంనగర్ కోర్టుకు తరలించారు. కొత్తపల్లి పీఎస్‌లో మే5న అఘోరీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అలాగే ప్రొడ్యూసర్‌ను బెదిరించి డబ్బులు తీసుకున్న విషయంలో కూడా అఘోరీపై కేసు ఫైల్ చేశారు. 
 
ఈ కేసులో అఘోరీకి మే5న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం యువతిని మోసం చేసిన కేసులో 14 రోజుల జుడీషియల్ రిమాండ్‌లో ఉంది. ఈ కేసులో కూడా అఘోరీ బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Sobhita: తమిళ సినిమా కోసం సంతకం చేసిన శోభిత దూళిపాళ

"అర్జున్ రెడ్డి" వల్లే గుర్తింపు - క్రేజ్ వచ్చింది : షాలినీ పాండే

'కాంతార చాప్టర్-1'కు ఆటంకాలు కలిగించొద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ 'ఓజీ' కోసం ఒక్కతాటిపైకి మెగా ఫ్యామిలీ

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments