Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lady Aghori: ప్రొఫెసర్‌కు బెదిరింపులు- బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్న అఘోరీ

సెల్వి
శుక్రవారం, 11 జులై 2025 (10:01 IST)
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో లేడీ అఘోరీ, శ్రీవర్షిణి వ్యవహారం సంచలనం రేపింది. వీరి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అనంతరం అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో శ్రీవర్షిణీకి దాదాపు 45 రోజుల పాటు కౌన్సిలింగ్ ఇచ్చి ఇటీవలే రిలీజ్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్‌ను కరీంనగర్ కోర్టుకు తరలించారు. కొత్తపల్లి పీఎస్‌లో మే5న అఘోరీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అలాగే ప్రొడ్యూసర్‌ను బెదిరించి డబ్బులు తీసుకున్న విషయంలో కూడా అఘోరీపై కేసు ఫైల్ చేశారు. 
 
ఈ కేసులో అఘోరీకి మే5న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం యువతిని మోసం చేసిన కేసులో 14 రోజుల జుడీషియల్ రిమాండ్‌లో ఉంది. ఈ కేసులో కూడా అఘోరీ బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments