Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రైవేట్ బిల్లు.. కాంగ్రెస్ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ

Webdunia
సోమవారం, 9 మే 2016 (17:20 IST)
విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై ఈనెల 13వ తేదీన రాజ్యసభలో ఓటింగ్ జరుగనుంది.
 
ఈ ఓటింగ్‌ కోసం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన సొంత పార్టీ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేసింది. పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై ఈ నెల 13న జరగనున్న ఓటింగ్‌కు తప్పనిసరిగా హాజరుకావాలని సదరు నోటీసుల్లో సోనియా పార్టీ ఎంపీలను ఆదేశించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments