Webdunia - Bharat's app for daily news and videos

Install App

వితంతు పెన్షన్‌ కోసం భర్త బతికుండగానే కాటికి పంపిన భార్య..

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (12:24 IST)
ఇటీవలి కాలంలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వావివరుసలు మరిచిపోతున్నారు. భార్యాభర్తల బంధం అంతకంటే దారుణంగా తయారైంది. తాజాగా ఓ భార్య కట్టుకున్న భర్త జీవించివుండగానే, చనిపోయినట్టు అధికారులను నమ్మించింది. అదీ వితంతు పెన్షన్ డబ్బుల కోసం ఈ ఘరానా మోసానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బొల్లవరం గ్రామానికి చెందిన ఓ మహిళ డబ్బులకు కక్కుర్తిపడి ఈ ఘాతుకానికి పాల్పడింది. తన భర్తను కూలి పనుల కోసం ముంబైకు పంపించింది. దీంతో ఆయన కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్నారు. ఈ విషయాన్ని అధికారులను నమ్మించి వింతంతు పెన్షన్ తీసుకుంటూ వస్తోంది. 
 
అయితే, భర్త ఉన్నట్టుండి గ్రామానికి రావడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. తన భార్య చేసిన నిర్వాహం తెలుసుకున్న ఆయన.. తాను బతికే ఉన్నట్టు అధికారులకు తెలిపాడు. దీంతో మహిళల వితంతు పెన్షన్‌ను నిలిపివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments