Webdunia - Bharat's app for daily news and videos

Install App

వితంతు పెన్షన్‌ కోసం భర్త బతికుండగానే కాటికి పంపిన భార్య..

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (12:24 IST)
ఇటీవలి కాలంలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వావివరుసలు మరిచిపోతున్నారు. భార్యాభర్తల బంధం అంతకంటే దారుణంగా తయారైంది. తాజాగా ఓ భార్య కట్టుకున్న భర్త జీవించివుండగానే, చనిపోయినట్టు అధికారులను నమ్మించింది. అదీ వితంతు పెన్షన్ డబ్బుల కోసం ఈ ఘరానా మోసానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బొల్లవరం గ్రామానికి చెందిన ఓ మహిళ డబ్బులకు కక్కుర్తిపడి ఈ ఘాతుకానికి పాల్పడింది. తన భర్తను కూలి పనుల కోసం ముంబైకు పంపించింది. దీంతో ఆయన కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్నారు. ఈ విషయాన్ని అధికారులను నమ్మించి వింతంతు పెన్షన్ తీసుకుంటూ వస్తోంది. 
 
అయితే, భర్త ఉన్నట్టుండి గ్రామానికి రావడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. తన భార్య చేసిన నిర్వాహం తెలుసుకున్న ఆయన.. తాను బతికే ఉన్నట్టు అధికారులకు తెలిపాడు. దీంతో మహిళల వితంతు పెన్షన్‌ను నిలిపివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments