Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్కె తీర్చలేదని కోడలిని చంపి సూసైడ్ చేసుకున్న మామ...

కోర్కె తీర్చనందుకు కోడలిని మామ హత్య చేశాడు. ఈ దారుణం కర్నూలు జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో కోడలిపై మామ కన్నేశాడు.

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (10:29 IST)
కోర్కె తీర్చనందుకు కోడలిని మామ హత్య చేశాడు. ఈ దారుణం కర్నూలు జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో కోడలిపై మామ కన్నేశాడు. ఈ విషయం గ్రహించిన కోడలు.. మామను ఓ కంట కనిపెడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఎవరూ లేని సమయంలో కోర్కె తీర్చాలంటూ కోడలిని మామ ఒత్తిడి చేసినట్టు సమాచారం. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
 
దీంతో ఆవేశం ఆపుకోలేని మామ రోకలిబండతో కోడలిని కొట్టి చంపాడు. ఆమె చనిపోవడంతో భయపడిన మామ, ఆ వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments