Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్‌లో కర్నూలు విద్యార్థిని నిర్మల టాప్, విషెస్ చెప్పిన Ministry of Education

ఐవీఆర్
శనివారం, 13 ఏప్రియల్ 2024 (13:59 IST)
ఫోటో కర్టెసీ-ఫెస్ బుక్
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలో కర్నూలు జిల్లాకు చెందిన నిర్మల అగ్రస్థానంలో నిలిచింది. ఆమె భారతదేశంలోని వెనుకబడిన వర్గాల కోసం విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రెసిడెన్షియల్ బాలికల పాఠశాల కర్నూల్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ(KGBV)లో చదువుతోంది. ఈ నేపధ్యంలో జి. నిర్మలకి బోర్డు అభినందనలు తెలిపింది.
 
బాల్య వివాహం నుండి రక్షించబడటం వంటి సవాళ్లను అధిగమించి, ఆమె 440కి 421 మార్కులు సాధించింది. IPS అధికారి కావాలనే ఆమె ఆకాంక్ష సామాజిక న్యాయం పట్ల ఆమెకున్న అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె ధైర్యాన్ని పురస్కరించుకుని, ఆమె భవిష్యత్తు కోసం ఆమెకు శుభాకాంక్షలు తెలపాలంటూ మంత్రిత్వశాఖ కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

రామ్ పోతినేని తన ప్రేయసికి అనుభవంలోంచి నువ్వుంటే చాలే.. గీతం రాశారా !

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments