Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్-టీడీపీల మధ్య ఘర్షణ: ఒకరు మృతి!

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (11:58 IST)
ఏపీలో రాజకీయ కక్షలకు ఒక వ్యక్తి బలైపోయాడు. అయితే ఇది ప్రదాన ప్రతిపక్షానికి, అధికార పక్షానికి మధ్య తగాదా కాకుండా కాంగ్రెస్, టీడీపీల మధ్య ఘర్షణలో ఒకరు మృతి చెందారు. 
 
డోన్ మండలం కొత్తబురుజులో కాంగ్రెస్, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు జరగ్గా శాంతిరాజు అనే వ్యక్తి మరణించాడు. 
 
అతను ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి రాజకీయ కారణాలా?లేక పాత కక్షల కారణమా అనేది తెలియాల్సి వుంది.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments