Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ కౌన్సిలర్లపై వైసీపీ దాడికి నిరసనగా... నంద్యాలలో బంద్‌

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (13:18 IST)
కర్నూలు జిల్లా నంద్యాలలో శనివారం నాడు తెలుగుదేశం పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది. శుక్రవారం నాడు నంద్యాలలో జరిగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ల‌పై వైసీపీ కౌన్సిలర్లు దాడిచేసి తీవ్రంగా గాయపరచిన సంగతి తెలిసింది. 
 
ఈ నేపథ్యంలో కౌన్సిలర్లపై దాడిని నిరసిస్తూ టీడీపీ పార్టీ నంద్యాల బంద్‌కి పిలుపునిచ్చింది. దీంతో నంద్యాలలోని విద్యా, వ్యాపార సంస్థలు, కార్యాలయాలను శనివారం మూసివేశారు. 
 
కాగా కౌన్సిలర్ల మీద దాడికి సంబంధించి అదే సమావేశంలో వుండి వైసీపీ సభ్యులను దాడికి ప్రేరేపించిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మీద రెండు కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments