Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో కంపించిన భూమి

Webdunia
మంగళవారం, 7 మార్చి 2023 (11:31 IST)
కర్నూలు జిల్లాలో భూమి కంపించింది. దీంతో గ్రామంలోని పోస్టాఫీసు ప్రాంతంలో దాదాపు 14 గోడలు, పైకప్పులకు చీలికలు వచ్చాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతన గ్రామంలో సోమవారం భూమి కంపించింది. సిమెంట్‌ రోడ్లు కూడా నెర్రెలు ఇచ్చాయి.
 
వీఆర్వో ద్వారా సమాచారం అందుకున్న తహసీల్దార్‌ రవి గ్రామానికి వచ్చి పగుళ్లు వచ్చిన ఇళ్లను పరిశీలించారు. ఇళ్లు పగుళ్లు వచ్చి నష్టపోయినవారికి పరిహారం అందేలా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments