కర్నూలు జిల్లాలో భారీ మోసం : నలుగురి అరెస్టు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (15:24 IST)
ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశఆరు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన కొందరు నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక ఓర్వకల్లులో పోలీస్ శాఖలో ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి ఏడు లక్షలు వసూలు చేశారు. కర్నూలు డీఐజీ పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్ సృష్టించారు. 
 
రైల్వేలో ఉద్యోగాల పేరుతో అవుకు, అల్లూరులో భారీ వసూళ్లకు పాల్పడ్డారు. ఇప్పటివరకు నలుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు కేసులు నమోదు చేశారు. దళారులను నమ్మొద్దని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments