Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు 5 వేల రూపాయలు, కుప్పంలో మామూలుగా లేదుగా?

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (20:17 IST)
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం మొదలైంది. ప్రచారానికి వెళుతూ ఓటర్లను బయటకు పిలిచి నగదు పంచేస్తున్నారు పార్టీల కార్యకర్తలు. ఓటుకు 3 వేల నుంచి 5 వేల రూపాయలు పంచుతున్నట్లు టిడిపి నాయకులు వైసిపి పైన ఆరోపిస్తున్నారు. వైసిపి డబ్బులు పంపిణీ చేసే వీడియోలు ఇవిగో అంటూ చూపిస్తున్నారు.

 
మరికొన్ని చోట్ల స్లిప్పులు ఒకచోట.. నగదు మరో చోట ఓటర్లకు ఇస్తున్నారు. వైసిపికి పోటీగా టిడిపి నేతలు కూడా డబ్బులు పంచుతున్నారట. ఆ వీడియోలు బయటకు వచ్చాయి.

 
1500 నుంచి 2,500 రూపాయలు ఒక ఓటుకు పంచుతున్నారట. ప్రచారంలోనే కరపత్రాల మధ్యలో డబ్బులు పంపిణీ చేస్తున్నారట. ప్రతిష్టాత్మకంగా మారిన కుప్పం ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసిపి, టిడిపి నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments