Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు 5 వేల రూపాయలు, కుప్పంలో మామూలుగా లేదుగా?

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (20:17 IST)
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం మొదలైంది. ప్రచారానికి వెళుతూ ఓటర్లను బయటకు పిలిచి నగదు పంచేస్తున్నారు పార్టీల కార్యకర్తలు. ఓటుకు 3 వేల నుంచి 5 వేల రూపాయలు పంచుతున్నట్లు టిడిపి నాయకులు వైసిపి పైన ఆరోపిస్తున్నారు. వైసిపి డబ్బులు పంపిణీ చేసే వీడియోలు ఇవిగో అంటూ చూపిస్తున్నారు.

 
మరికొన్ని చోట్ల స్లిప్పులు ఒకచోట.. నగదు మరో చోట ఓటర్లకు ఇస్తున్నారు. వైసిపికి పోటీగా టిడిపి నేతలు కూడా డబ్బులు పంచుతున్నారట. ఆ వీడియోలు బయటకు వచ్చాయి.

 
1500 నుంచి 2,500 రూపాయలు ఒక ఓటుకు పంచుతున్నారట. ప్రచారంలోనే కరపత్రాల మధ్యలో డబ్బులు పంపిణీ చేస్తున్నారట. ప్రతిష్టాత్మకంగా మారిన కుప్పం ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసిపి, టిడిపి నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments