Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్చలకు రెడీ.. ఎప్పుడు మాట్లాడుకుందాం: కేటీఆర్

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (13:30 IST)
తెలంగా రాష్ట్ర సర్కారు ఇరు రాష్ట్రా మధ్య గల సమస్యలను సామరస్యంగా చర్చించేందుకు సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో వున్న విద్యుత్, రైతుల సమస్యల మీద చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా వుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర దుస్థితికి కాంగ్రెస్, టీడీపీల పాలనే కారణమని విమర్శించారు. ఈ అంశాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని ఆయన తెలిపారు.
 
ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నించినా వదలబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో గల అన్నీ అంశాలను నెరవేర్చడంతో పాటు కరెంట్ కోతకు చెక్ పెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ చెప్పారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments