Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ ఓ బచ్చా.. వాళ్ల నాయన మాట్లాడితే స్పందిస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Webdunia
మంగళవారం, 10 మే 2016 (09:22 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారక రామారావుపై టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ ఓ బచ్చా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి బచ్చాలు విసిరే సవాళ్ళకు స్పందించాల్సిన పనిలేదన్నారు. కానీ, కేటీఆర్ నాయన, తెరాస అధినేత కేసీఆర్ మాట్లాడితే స్పందిస్తాను అని తేల్చి చెప్పారు. 
 
ఈనెల 16వ తేదీన ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడితే పీసీసీ పదవి వదులుకుంటారా? అని కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరిన విషయం తెల్సిందే. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి పైవిధంగా స్పందించారు. రాష్ట్రంలో, జిల్లాలో కనీవినీ ఎరుగని కరువు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా కరువు సహాయక చర్యలు చేపట్టేట్లు చేస్తామన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిమాలయాల్లో చిత్రీకరించిన మన్యం ధీరుడు చిత్రంలోని నమోస్తుతే.. పాటకు ఆదరణ

అరకులో అందంగా చిత్రీకరించిన ప్రణయగోదారి పాట : శేఖర్ మాస్టర్

తండ్రీ కొడుకుల ఎమోషనల్ బాండింగ్ తో ధూం ధాం టీజర్ : డైరెక్టర్ మారుతి

సంక్రాంతి సినిమాల విడుదలపై క్లారిటీ.. వెంకీ చిత్రం రిలీజ్ లేనట్టేనా?

బాబా సిద్ధిఖీ కాల్చివేత... సల్మాన్ ఖాన్ సికిందర్ చిత్రీకరణపై ఎఫెక్ట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక్కసారి 4 టీ స్పూన్ల తులసి రసం తాగితే?

జీడిపప్పుకు అంత శక్తి వుందా?

ఫెర్టిలిటీ ఆవిష్కరణలపై ఫెర్టిజ్ఞాన్ సదస్సు కోసం తిరుపతిలో సమావేశమైన 130 మంది నిపుణులు

కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ఖర్జూరం పాలుని పవర్ బూస్టర్ అని ఎందుకు అంటారు?

తర్వాతి కథనం
Show comments