Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా నదీ జల వివాదం, సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్టిన ఏపీ

Webdunia
బుధవారం, 14 జులై 2021 (22:12 IST)
కృష్ణా జ‌ల వివాదం చివ‌రికి రెండు రాష్ట్రాల మ‌ధ్య న్యాయ పోరాటానికి తెర‌లేపింది. కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని పిటిషన్‌ దాఖలు చేసింది.

‘‘తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తాగు, సాగు నీటి జలాలు దక్కకుండా ప్రజల హక్కును హరిస్తోంది. కృష్ణా జలాల పంపిణీ అవార్డును తెలంగాణ ఉల్లంఘిస్తోంది’’ అని పిటిషన్‌లో పేర్కొంది. దీనితో ఇక ఈ జ‌ల వివాదాన్ని సుప్రిం కోర్టు ప‌రిష్క‌రించాల్సిందే అని న్యాయ నిపుణులు చెపుతున్నారు.

ఇంత వ‌ర‌కు దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు జ‌గ‌న్, కేసీయార్ క‌ల‌సి కుర్చుని మాట్లాడుకుని స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని ప‌లువురు నేత‌లు చెపుతూ వ‌చ్చారు. కానీ, అది సాధ్యం కాలేదు. అందుకు న్యాయ‌పోరాటానికి దిగిన‌ట్లు ఏపీ ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments