Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడికి పడక సుఖం ఇవ్వాలని కుమార్తెను పంపిన తల్లి

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (10:08 IST)
తన ప్రియుడుకు పడక సుఖం ఇవ్వాలని ఓ కన్నతల్లి కన్నబిడ్డను పడక గదిలోకి పంపించింది. దీన్నో లక్కీ ఛాన్స్‌గా భావించిన ఆ ప్రియుడు.. ఆ ముక్కుపచ్చలారని బిడ్డకు నరకం చూపించాడు. ఈ దారుణం కృష్ణా జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల అనే గ్రామానికి చెందిన మార్తమ్మ అనే మహిళ తన మైనర్ కుమార్తెను తన ప్రియుడు రాంబాబుకు పడక సుఖం ఇవ్వాలంటూ బలవంతం చేసి అతని వద్దకు పంపించింది. 
 
ఇక ఆ దుర్మార్గుడు ఆ చిన్నారికి రాత్రంతా నరకం చూపించాడు. జరిగిన దారుణాన్ని బాధితురాలు తన నానమ్మకు చెప్పి బోరున విలపించింది. ఆ తర్వాత వారిద్దరూ వెళ్ళి జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. మార్తమ్మ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments