Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల మార్కెట్లోకి అమ్మకానికి వచ్చిన అమెరికా మినీ డైనాసర్లు

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (12:19 IST)
ఆంధ్రప్రదేశ్‌లో చేపల మార్కెట్లోకి అమ్మకానికి వచ్చిన మినీ డైనాసర్లు వలే వుండే ఇగువానా అనే రకానికి చెందిన తొండలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


సముద్రంలో, భూమిపై నివసించే ఈ ఇగువానాలను మచిలీపట్నం చేపల మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అటవీ శాఖాధికారులకు సమాచారం అందింది. 
 
ఆపై అటవీ శాఖ ఆ మార్కెట్లో జరిపిన తనిఖీల్లో రెండు పెట్టెల్లోని 50కి మించిన ఇగువానాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్కడ పట్టుకున్నారు.. అక్రమ రవాణా చేశారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఇగువానాలను అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టామని.. అటవీ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే అనుమానం పేరిట ఒకరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments