Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఒక వ్యక్తి బలి ఇద్దరికి తీవ్రగాయాలు

Krishna
Webdunia
గురువారం, 30 జనవరి 2020 (15:02 IST)
కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో వరి మగాణీ పొలంలో గడ్డిని తీసుకొని రావడానికి అంబారుపేట గ్రామానికి చెందిన డ్రైవరు ఇద్దరు  కూలీలతో కలిసి వెళ్లి వరి గడ్డిని ట్రాక్టర్ పై లోడ్ చేసి తిరిగి వచ్చే క్రమంలో పంట పొలాల్లో కిందకి వేలాడుతున్నాయి. ఈ విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ట్రాక్టరుతో సహా వరిగడ్డితో పాటు వరిగడ్డిపై కూర్చున్న ఇద్దరు కూలీలు, ఒక కూలీ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో డ్రైవరు మరో కూలికి తీవ్ర గాయాలు కావడంతో నందిగామ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
 
విద్యుత్ అధికారులు కేవలం అక్రమ సంపాదనకు అలవాటు పడి గ్రామాలలో కరెంటు వైర్లు కిందకి వేళ పడుతున్నాయని గ్రామస్తులు ఎన్నిసార్లు తెలియపరిచిన నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ప్రాణాలు పోతున్నాకూడా మావి కావులే ప్రాణాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో ఉన్న కిందకి వేలాడుతున్నాయి విద్యుత్ తీగలను మరమ్మతులు చేసి మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments