Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ది జాలి గుండె.. కోడికత్తి దాడి ఓ యాక్సిడెంటల్: శ్రీనివాస్

Webdunia
శనివారం, 25 మే 2019 (10:53 IST)
విశాఖపట్టణం విమానాశ్రయంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై కోడికత్తితో చేసిన దాడి ఓ యాక్సిడెంటల్ అని కోడికత్తి దాడి కేసులో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ వెల్లడించాడు. కేసులో అతనికి బెయిల్ లభించడంతో రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యాడు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను ప్రాణాలతో ఉన్నానంటే అది జగన్ మోహన్ రెడ్డి కారణమన్నారు. ముఖ్యంగా, జగన్‌పై దాడి చేయాలన్న ఉద్దేశ్యం తనకు ఏమాత్రం లేదని చెప్పాడు. 
 
తాను జగన్‌కు వీరాభిమాని అని.. ఆయనకు ఓ లేఖ ఇద్దామని వెళ్ళగా, కత్తి తగిలి ఆయన భుజానికి గాయమైందన్నాడు. నిజంగా చెప్పాలంటే ఇది ఓ యాక్సిడెంటల్ అని శ్రీనివాస్ వెల్లడించాడు. పైగా, జగన్‌ది జాలి గుండె అని, దాడి సమయంలో తనను కొట్టకుండా అడ్డుకున్నాడని శ్రీనివాస్ చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments