Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడేప‌ల్లిలో సీఎం జ‌గ‌న్ ని క‌లిసిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (18:05 IST)
అన్న‌ట్లుగానే కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇంటికి తేనీటి విందుకు వెళ్ళారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి. కుటుంబ స‌మేతంగా ఆయ‌న జ‌గ‌న్ ఇంటికి వెళ్లారు. జ‌గ‌న్ దంప‌తులు వారి కుటుంబాన్ని ఘ‌నంగా స్వాగ‌తించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతులను సీఎం వైఎస్‌ జగన్, వైఎస్‌ భారతి రెడ్డి దంపతులు సన్మానించారు.

కిషన్‌రెడ్డి దంపతులకు వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసి నూతన వస్త్రాలు బహుకరించిన సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు వారిని ఆప్యాయంగా ప‌ల‌కరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments