Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిడిపినే బెటర్ - ముందు తమ్ముడు.. ఆ తరువాత అన్న...?

ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ పార్టీ ఈ పార్టీ కన్నా అధికారంలో ఉన్న పార్టీనే బెట్టర్ అని నిర్ణయం తీసుకున్నారట కిరణ్‌. టిడిపిలో చేరమని తమ్ముడు కిషోర్‌ కుమార్ రెడ్డి నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో ఇక చేసేది లేక

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (22:00 IST)
ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ పార్టీ ఈ పార్టీ కన్నా అధికారంలో ఉన్న పార్టీనే బెట్టర్ అని నిర్ణయం తీసుకున్నారట కిరణ్‌. టిడిపిలో చేరమని తమ్ముడు కిషోర్‌ కుమార్ రెడ్డి నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో ఇక చేసేది లేక కిరణ్‌ తెదేపా తీర్థం పుచ్చుకోవడానికి సిద్థమైపోయారట. 
 
మొదటగా కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతారు. తమ్ముడు చేరిక తరువాత అన్న కిరణ్‌ కూడా తెదేపా తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు ఆయన వర్గీయులు. అయితే తెదేపాలో పదవులు అవసరం లేదని, కేవలం పార్టీ నేతగా ఉంటే చాలన్నది కిరణ్‌ ప్రస్తుత ఉద్దేశమట. అందుకే ఈ నిర్ణయానికి ఫైనలయ్యారట. 
 
ఇప్పటికే కాంగ్రెస్, జనసేన ఇలా పార్టీల మీద పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకుని చివరగా ఎపిలో అధికారంలో ఉన్న తెదేపానే మేలన్నది కిరణ్‌ ఆలోచన. అయితే చాలామంది ఆయన అనుచరులు కిరణ్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారట. తెదేపా తప్ప ఇక ఏ పార్టీ అయినా సరే వెళదాం.. ఆ పార్టీ వద్దని చెబుతున్నారట. తమ్ముడి నిర్ణయాన్ని కాదని వేరే పార్టీలోకి వెళ్ళడం కిరణ్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments