Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌న‌సేన ఉపాధ్య‌క్షుడిగా కిర‌ణ్ కుమార్ రెడ్డి... 23న చేరిక‌?

హైద‌రాబాద్ : ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న జ‌నసేన‌ను విస్త‌రిస్తున్నారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఒక్క‌డుగా మిగిలిన ప‌వ‌న్... ఇపుడు పార్టీని క్ర‌మేపీ విస్త‌రించే ప‌నిలో ప‌డ్డారు. పార్టీకి ప్ర‌చార కార్య‌ద‌ర్శి, ఇత‌ర సిబ్బందిని స‌మ‌కూర్చిన ప‌వ‌న్.. ఇపుడు పార్టీ ఉపా

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (13:41 IST)
హైద‌రాబాద్ : ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న జ‌నసేన‌ను విస్త‌రిస్తున్నారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఒక్క‌డుగా మిగిలిన ప‌వ‌న్... ఇపుడు పార్టీని క్ర‌మేపీ విస్త‌రించే ప‌నిలో ప‌డ్డారు. పార్టీకి ప్ర‌చార కార్య‌ద‌ర్శి, ఇత‌ర సిబ్బందిని స‌మ‌కూర్చిన ప‌వ‌న్.. ఇపుడు పార్టీ ఉపాధ్య‌క్ష ప‌ద‌విని మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డికి క‌ట్ట‌బెడుతున్న‌ట్లు స‌మాచారం. 
 
తాను జ‌న‌సేన‌కు వెళుతున్న‌ట్లు కిర‌ణ్ త‌న స‌న్నిహితుల‌తో ఎప్పుడో చెప్పారు. అయితే దీనికి ముహూర్తం ఈ నెల 23న పెట్టారు. మాజీ సీఎం జనసేన పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయినట్టు సమాచారం. జనసేన పార్టీ ఉపాధ్యక్ష పదవిని ఈ చేరిక స‌భ‌లో ప్ర‌క‌టిస్తార‌ని భావిస్తున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం త‌న అనుచరులతో ఓ సభ ఏర్పాటు చేస్తార‌ట‌. త‌ను జ‌న‌సేన‌లో చేరడం మాత్రం పవన్ కళ్యాణ్ ఇంటి వద్దే అని నిర్ణయించిన‌ట్లు స‌మాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments