Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి రోజాకు కిరణ్ రాయల్ వార్నింగ్.. 18 నెలల తర్వాత ఇదే స్టేషన్‌లో కూర్చోబెడతా...

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (12:18 IST)
ఏపీ మంత్రి ఆర్.కె. రోజాకు జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ పబ్లిక్‌గా వార్నింగ్ ఇచ్చారు. సరిగ్గా 18 నెలల తర్వాత ఇదే పోలీస్ స్టేషన్‌లో రోజాను కూర్చోబెడతానంటూ హెచ్చరించారు. తనను ఏ స్టేషన్‌లో అయితే కూర్చోబెట్టారో అదే స్టేషన్‌లో మంత్రి రోజాను 18 నెలలు తిరగే లోగానే కూర్చోబెడతానని ఆయన అన్నారు.
 
ఈ మేరకు శుక్రవారం రాత్రి అరెస్టు అయిన కిరణ్ రాయల్ శనివారం మధ్యాహ్నానికే బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత జనసేన పార్టీ తిరుపతి అధ్యక్షుడు హరిప్రసాద్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చి, మంత్రి రోజాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. 
 
తన అరెస్టుతో మంత్రి రోజాతో పాటు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డిలో కారణమని ఆరోపించారు. శుక్రవారం తనను తన ఇంటిలో అరెస్టు చేస్తున్న సందర్భంగా పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారని, ఓ ఉగ్రవాది కంటే కూడా దారుణంగా తనను పోలీసులు ట్రీట్ చేశారన్నారు. అరెస్టు సమయంలో దారుణంగా ప్రవర్తించిన పోలీసులతో పాటు రోజా తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తానని ఆయన హెచ్చరించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments