Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి రోజాకు కిరణ్ రాయల్ వార్నింగ్.. 18 నెలల తర్వాత ఇదే స్టేషన్‌లో కూర్చోబెడతా...

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (12:18 IST)
ఏపీ మంత్రి ఆర్.కె. రోజాకు జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ పబ్లిక్‌గా వార్నింగ్ ఇచ్చారు. సరిగ్గా 18 నెలల తర్వాత ఇదే పోలీస్ స్టేషన్‌లో రోజాను కూర్చోబెడతానంటూ హెచ్చరించారు. తనను ఏ స్టేషన్‌లో అయితే కూర్చోబెట్టారో అదే స్టేషన్‌లో మంత్రి రోజాను 18 నెలలు తిరగే లోగానే కూర్చోబెడతానని ఆయన అన్నారు.
 
ఈ మేరకు శుక్రవారం రాత్రి అరెస్టు అయిన కిరణ్ రాయల్ శనివారం మధ్యాహ్నానికే బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత జనసేన పార్టీ తిరుపతి అధ్యక్షుడు హరిప్రసాద్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చి, మంత్రి రోజాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. 
 
తన అరెస్టుతో మంత్రి రోజాతో పాటు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డిలో కారణమని ఆరోపించారు. శుక్రవారం తనను తన ఇంటిలో అరెస్టు చేస్తున్న సందర్భంగా పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారని, ఓ ఉగ్రవాది కంటే కూడా దారుణంగా తనను పోలీసులు ట్రీట్ చేశారన్నారు. అరెస్టు సమయంలో దారుణంగా ప్రవర్తించిన పోలీసులతో పాటు రోజా తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తానని ఆయన హెచ్చరించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: సమంత శుభం అదుర్స్.. రామ్ చరణ్ కితాబు

Vishal: అస్వస్థతకు గురైన హీరో విశాల్.. స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు.. (video)

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments