Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి ... చివరి బంతి వేసే వరకు ఏ మ్యాచ్ ముగియదు

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (19:36 IST)
KKR
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తన కుటుంబం గత ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉందని, అయితే ఆ వారసత్వాన్ని ఇకపై కొనసాగించడానికి తనకు ఎటువంటి కారణం కనిపించలేదని అన్నారు. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. 
 
ఆంధ్రప్రదేశ్ విభజనను తీవ్రంగా విమర్శించిన, కాంగ్రెస్ హైకమాండ్ వారి అభిప్రాయాలను విస్మరించిందని, కిరణ్ కుమార్ రెడ్డి 'చివరి బంతి వేసే వరకు ఏ మ్యాచ్ ముగియదు' అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments