Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిల్లి కృపారాణి భర్తపై కేసు నమోదు.. పోలీసుల అదుపులో రామ్మోహన్ రావు

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (19:23 IST)
ఓ మహిళపై దౌర్జన్యం చేశారనే ఆరోపణతో మంగళవారం కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి భర్త రామ్మోహన్ రావుపై పోలీసులపై కేసు నమోదు చేశారు. ఆయన, ఆయన డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
తన పైన రామ్మోహన్ రావు దౌర్జన్యం చేశారని సుగుణ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమిలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. రంగంలోకి దిగిన పోలీసులు రామ్మోహన్ రావు, అతని డ్రైవర్ పైన కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తన భర్త పైన కేసు నమోదు చేయవద్దని కిల్లి కృపారాణి పోలీసులను అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం తమ పని తాము చేసి కేసు నమోదు చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments