Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నలుగురికి ఉరిశిక్ష: గోదావరిఖని సెషన్ కోర్టు తీర్పు

Webdunia
శుక్రవారం, 17 అక్టోబరు 2014 (19:09 IST)
కరీంనగర్ గోదావరిఖని సెషన్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్య, కుమార్తె, అత్తమామలను చంపిన కేసులో గోదావరి సెషన్ కోర్టు నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. 
 
2010 మార్చి 27న అక్రమ సంబంధం నెపంతో ఆ నలుగుర్నీ నిందితుడు హత్య చేశాడు. దీంతో అతడికి ఉరిశిక్ష విధించిన న్యాయమూర్తి, వారిని అంతమొందించేందుకు సహకరించిన మరో ముగ్గురికి కూడా ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments