Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి కీలక పదవి

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (16:33 IST)
వైకాపా రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి కేంద్రంలో కీలక పదవి వరించింది. పార్లమెంటులో కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు. ఈ పదవికి ఆయన పేరు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. 
 
ఈయనతో పాటు.. మరో సభ్యుడిగా బీజేపీకి చెందిన సుధాంశు త్రివేది కూడా ఎన్నికయ్యారు. ఈ మేరకు వీరిద్దరి ఎన్నికను రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ శర్మ అధికారికంగా ప్రకటించారు. 
 
కేంద్ర ప్రభుత్వ ఖాతాలను పరిశీలించడంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కీలక పాత్ర వహిస్తుంది. ఇలాంటి పదవీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి రావడం గమనార్హం. వైకాపా ఎంపీలకు కేంద్రంలో కీలక పదవులు దక్కుతాయని జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ కేంద్రం ఈ పదవిని కట్టబెట్టడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments