Webdunia - Bharat's app for daily news and videos

Install App

NCERT కీలక నిర్ణయం... బ్యాగు బరువు తగ్గించడమే లక్ష్యం..

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (13:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వొద్దని ఆదేశాలను జారీ చేసింది. ఇంకా.. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు సంబంధించి వర్క్ బుక్ లను స్కూల్స్ లోనే ఉంచాలని వెల్లడించింది. 
 
విద్యార్థుల బుక్స్ బ్యాగు బరువును తగ్గించడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు సంబంధించి మాథ్స్ కు ఒక నోట్ బుక్, మిగతా అన్ని సబ్జెక్టులకు సంబంధించి మరో నోట్ బుక్ మాత్రమే నిర్వహించాలంటూ స్పష్టం చేసింది. 
 
ఇంకా హైస్కూల్ కు సంబంధించి లాంగ్ నోట్ బుక్ ను రెండు సబ్జెక్టులకు కేటాయించుకునేలా విద్యార్థులకు పర్మిషన్ ఇవ్వాలని సూచించింది. ఇంకా ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టుల వివరాలను విద్యార్థులకు చెప్పి ఏ రోజుకు అవసరమైన పుస్తకాలు ఆ రోజే తీసుకువచ్చేలా చూడాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. 
 
పుస్తకాలను స్కూల్ లోనే దాచుకునే సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. ఏ తరగతి విద్యార్థులకు స్కూల్ బ్యాక్ ఎంత మేరకు బరువు ఉండాలనే అంశంపై సైతం స్పష్టత ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments