Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీతో పొత్తువల్ల తీవ్రంగా నష్టపోయా : టీడీపీ ఎంపీ కేశినేని నాని

గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయానని, తనకు రావాల్సిన మెజార్టీ గణనీయంగా తగ్గిపోయిందని టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఇదే అంశంపై ఆదివారం అ

Webdunia
ఆదివారం, 21 మే 2017 (14:38 IST)
గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయానని, తనకు రావాల్సిన మెజార్టీ గణనీయంగా తగ్గిపోయిందని టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఇదే అంశంపై ఆదివారం అర్బన్ కమిటీ ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీతో పొత్తు వల్ల విజయవాడలో తీవ్రంగా నష్టపోయానని చెప్పారు. 
 
బీజేపీతో పొత్తు వల్ల విజయవాడ వెస్ట్‌లో తనకు 50 వేల ఓట్లు రాలేదని అన్నారు. బీజేపీ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిందని అన్నారు. లేకపోతే తనకు లక్షా 30 వేల మెజారిటీ రావాల్సిందన్నారు. తాను కేవలం 70 వేల ఓట్ల మెజారిటీతో గెలవడానికి కారణం బీజేపీయేనని ఆయన అన్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో తాను 3 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానన్నారు.ఈ వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. జగన్ ఢిల్లీలో ప్రధానిని కలిసిన అనంతరం బీజేపీ, టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆరెండు పార్టీల మధ్య పొత్తు లేనట్టేనని వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments