Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్.. నాయక్ కాదు, ఖల్ నాయక్. సోనియా రాక్షసి : కేఈ ఫైర్

Webdunia
శనివారం, 23 మే 2015 (17:57 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘జగన్‌ నాయక్‌ కాదు... ఖల్‌నాయక్‌' అని, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాక్షసి అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో ప్రధానమంత్రి పదవి వదులుకున్న గొప్ప వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. 
 
కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా శిల్పా చక్రపాణి రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఏనాటికీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. జిల్లా పార్టీ కొత్త అధ్యక్షుడు కర్నూలు నగరంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమైక్య రాష్ట్రాన్ని విభజించిన రాక్షసి సోనియా అని ఆయన ధ్వజమెత్తారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments