Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు రూ. 571 కోట్లు: కేసీఆర్

Webdunia
శుక్రవారం, 29 నవంబరు 2019 (16:55 IST)
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయన్నారు సీఎం కేసీఆర్. దెబ్బతిన్న రోడ్లకు రూ. 571 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నేషనల్ హైవే.. అతీ గతీ లేకుండా.. మెయింటెనెన్స్ లేకపోవడంతో చాలా సమస్యలు వస్తున్నాయన్నారు. 
 
తాను గతంలో పర్యటించిన సమయంలో ఈ సమస్యను ప్రధానంగా గుర్తించామన్నారు. తమకు డబ్బులు ఇవ్వాలని గతంలో మంత్రిగా ఉన్న గడ్కరీని అడిగితే.. కొన్ని నిధులు ఇచ్చారని తెలిపారు. ఈ విషయంపై చర్చించడం జరిగిందని తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి దెబ్బతిన్న రోడ్లను రెండు, మూడు నెలల్లో బాగు చేయిస్తామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments