Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన పవన్‌పై టి.సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు.. కోర్టు ఆదేశాలు..

Webdunia
బుధవారం, 30 జులై 2014 (18:02 IST)
ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనసేన చీఫ్, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసు గురించి అనంతపురం కోర్టు స్పందించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలనీ, దానికి సంబంధించిన పూర్తి నివేదికను అందించాలని అనంతపురం కోర్టు ఆదేశించింది.
 
కాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు బుధవారం తమ తుది నివేదికను సమర్పించవలసి ఉంది. అయితే, తమకు మరికొంత సమయం కావాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో కేసు నమోదు చేసిన న్యాయవాది మురళీ కృష్ణ వాదనను కోర్టు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదయింది.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments