Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 నుంచి ఏపీ, తెలంగాణలో కార్తీక మాస కార్యక్రమాలు

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (07:39 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో నవంబరు 24 నుంచి 30 వతేదీ వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్  ఆధ్వర్యంలో  కార్తీక మాస కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

జిల్లాకు ఒక  ఆలయాన్ని ఎంపిక చేసి అక్కడ  7 రోజుల పాటు  కార్తీక మాస విశిష్టత కు సంబంధించిన ప్రవచన కార్యక్రమాలు,  30  తేదీ కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. 

27వ తేదీ మంగళ కైశిక ద్వాదశి సందర్బంగా ప్రతి జిల్లాలో ఐదు ఎస్సీ కాలనీలను ఎంపిక చేసి వారి సంప్రదాయం ప్రకారం వారి చేత  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments