Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 నుంచి ఏపీ, తెలంగాణలో కార్తీక మాస కార్యక్రమాలు

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (07:39 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో నవంబరు 24 నుంచి 30 వతేదీ వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్  ఆధ్వర్యంలో  కార్తీక మాస కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

జిల్లాకు ఒక  ఆలయాన్ని ఎంపిక చేసి అక్కడ  7 రోజుల పాటు  కార్తీక మాస విశిష్టత కు సంబంధించిన ప్రవచన కార్యక్రమాలు,  30  తేదీ కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. 

27వ తేదీ మంగళ కైశిక ద్వాదశి సందర్బంగా ప్రతి జిల్లాలో ఐదు ఎస్సీ కాలనీలను ఎంపిక చేసి వారి సంప్రదాయం ప్రకారం వారి చేత  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments