Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం... ముక్కలుగా నరికి నదిలో పడేసిన భర్త!

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (08:33 IST)
కట్టుకున్న భార్య తనను మోసం చేసి పరాయి వ్యక్తితో అక్రమం సంబంధం పెట్టుకుందన్న అనుమానం పెనుభూతమైంది. ఇది మరింతగా పెరిగిపోవడంతో భార్యను కడతేర్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మూటలు గట్టి నదిలోపడేశాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని మండ్య జిల్లా పాండవపుర తాలూకా దేశవళ్లి అనే గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దేశవళ్లి గ్రామానికి చెందినకి ఆశా (28), రంగప్ప అనే దంపతులు ఉన్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే, తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానం రంగప్పలో బాగా నాటుకునిపోయింది. 
 
దీంతో నాలుగు నెలల క్రితం బావ చంద్రతో కట్టుకున్న భార్య రంగప్ప నరికి చంపాడు. కొడవలితో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి హేమావతి నదిలో పడేశారు. 
 
అయితే వీరిపై అనుమానించిన ఆశా తండ్రి గౌరి శంకర్‌ పాండవపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో కృష్ణరాజపేట పోలీసులు గుర్తు తెలియని మృతదేహంపై సమాచారం ఇచ్చారు. 
 
గౌరి శంకర్‌ మృతదేహాన్ని చూసి తన కుమార్తెగా గుర్తించాడు. దీంతో పోలీసులు మృతురాలి భర్త రంగప్పను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో చేసిన తప్పును అంగీకరించారు. దీంతో రంగప్ప, చంద్రలను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments