Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకం బహుదానదిలో యువతి శవం.. రేప్ చేసి హత్య చేశారా?

Webdunia
బుధవారం, 25 మే 2016 (16:09 IST)
స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి కొలువై ఉన్న చిత్తూరు జిల్లా కాణిపాకంలో దారుణం జరిగింది. కాణిపాకం సమీపంలోని బహుదానదిలో ఒక యువతిని అత్యాచారం చేసి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో బహుదానది సమీపంలో ఒక మృతదేహాన్ని మేకల కాపరులు గుర్తించి, స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చూడగా 18 యేళ్ళ వయసున్న యువతిగా గుర్తించారు. అయితే యువతి ఒంటిపై బట్టలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. యువతిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసి బహుదానదిలో పడేసినట్లు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి డాగ్‌ స్క్వాడ్‌‌తో తనిఖీలు జరిపించారు. మృతదేహాన్ని చిత్తూరుప్రభుత్వాసుప్రతికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments