Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిభా పురస్కారాలకు కలాం పేరు... ఏపీ మంత్రివర్గంలో ప్రతిపాదన..

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (12:11 IST)
విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే ప్రతిభా పురస్కారాలకు మాజీ రాష్ట్రపతి కలాం పేరు పెట్టాలని పలువురు మంత్రులు  రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రతిపాదించినట్లు సమాచారం. ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమైన మంత్రి వర్గం తొలుత కలాంకు నివాళులర్పించింది. 
 
విజయవాడలో శుక్రవారం సిఎం క్యాంప్‌ కార్యాలయంలో కొనసాగుతోంది. ఈ కేబినెట్ రాజధాని, గన్నవరం ఎయిర్ పోర్టు, తదితర అంశాలపై చర్చించడానికి సమావేశమయ్యింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో నెలకొల్పే ఐఐటీకి మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పేరు పెట్టాలని, అలాగే ప్రతిభ పురస్కారాలకు కూడా ఆయన పేరు పెడితే సముచితంగా ఉంటుందని పలువురు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఆరోగ్యసమస్యల కారణంగా ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి రాలేకపోయారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments