Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైలాసగిరిపై ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. బాదం మిల్క్‌లో విషం కలిపి?

Webdunia
ఆదివారం, 12 మే 2019 (12:37 IST)
విశాఖ నగరంలో పర్యాటక ప్రాంతమైన కైలాసగిరిపై ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విశాఖపట్నం కైలాస్‌గిరిపై ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ప్రియుడు మృతిచెందగా ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. 
 
బాదం మిల్క్‌లో విషం కలిపి ఈ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ప్రేమికులు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఆడారు గ్రామానికి చెందిన సత్యనారాయణ, కమలగా తెలుస్తోంది.
 
ఘటనాస్థలంలోనే సత్యనారాయణ మృతి చెందగా.. కమల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. కమల హ్యాండ్ బ్యాగ్‌లో సూసైడ్ నోట్ దొరకడంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments