Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైలాసగిరిపై ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. బాదం మిల్క్‌లో విషం కలిపి?

Webdunia
ఆదివారం, 12 మే 2019 (12:37 IST)
విశాఖ నగరంలో పర్యాటక ప్రాంతమైన కైలాసగిరిపై ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విశాఖపట్నం కైలాస్‌గిరిపై ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ప్రియుడు మృతిచెందగా ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. 
 
బాదం మిల్క్‌లో విషం కలిపి ఈ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ప్రేమికులు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఆడారు గ్రామానికి చెందిన సత్యనారాయణ, కమలగా తెలుస్తోంది.
 
ఘటనాస్థలంలోనే సత్యనారాయణ మృతి చెందగా.. కమల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. కమల హ్యాండ్ బ్యాగ్‌లో సూసైడ్ నోట్ దొరకడంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments