Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా ఎంపీని అవమానించిన కాంగ్రెస్.. సభలో దొరకని మద్దతు

కాంగ్రెస్ పార్టీ మళ్లీ మోసం చేసింది. రాజ్యసభ వేదికగా పోరాటం చేస్తున్న ఆ పార్టీకి చెందిన ఆంధ్రా ఎంపీ డాక్టర్ కేవీపీ రామచంద్రరావుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు కదా సభా ముఖంగా ఆయన్ను అవమానపరిచింది.

Webdunia
బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (12:32 IST)
కాంగ్రెస్ పార్టీ మళ్లీ మోసం చేసింది. రాజ్యసభ వేదికగా పోరాటం చేస్తున్న ఆ పార్టీకి చెందిన ఆంధ్రా ఎంపీ డాక్టర్ కేవీపీ రామచంద్రరావుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు కదా సభా ముఖంగా ఆయన్ను అవమానపరిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం రాజ్యసభ వేదికగా కేవీపీ రామచంద్రరావు చేస్తున్న నిరసన కార్యక్రమాలను తమ పార్టీ ఏమాత్రం సమర్థించబోదని రాజ్యసభలో కాంగ్రెస్ విపక్ష నేత గులాం నబీఆ ఆజాద్ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకి తేల్చి చెప్పారు. 
 
దీంతో కేవీపీ తక్షణం తన సీట్లో కూర్చోని పక్షంలో 256 నిబంధన కింద చర్య తీసుకుంటానని రాజ్యసభ ఛైర్మన్ హెచ్చరించారు. అప్పటికీ ఆయన సభలో నిరసనను విరమించలేదు. దీంతో ఆయనపై ఛైర్మన్ ఒక రోజు పాటు సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో అటు సొంత పార్టీ, ఇటీ టీడీపీ సభ్యుల మద్దతు లేకపోవడంతో ఒంటరిగా మారిపోయాడు. ఫలితంగా ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తూ ఆయన సభ నుంచి వీడిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments