Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి డీజీపీగా జేవీ రాముడు నియామకం!

Webdunia
గురువారం, 24 జులై 2014 (12:35 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పూర్తిస్థాయి డీజీపీగా జేవీ రాముడు నియమితులయ్యారు. ఈయన ఈపదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. ప్రజలు, ప్రభుత్వం సహకారంతో ఏపీ పోలీస్‌ శాఖకు పూర్వవైభవం తీసుకొస్తానని పూర్తిస్థాయి ఆయన వెల్లడించారు. ఇన్‌చార్జి డీజీపీగా ఉన్న ఆయనను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9.45కు డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో ఏపీ పోలీస్‌కు ఒక గొప్పస్థానం ఉందని, ఇప్పుడు ఏపీలో పలు విభాగాలను తిరిగి పునరుద్ధరించాల్సి ఉందన్నారు. 
 
శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీపడబోమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు శాయశక్తులా కృషిచేస్తానన్నారు. 1981 బ్యాచ్‌ చెందిన జేవీ రాముడు రాష్ట్రం జూన్‌ ఇన్‌ఛార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యూపీఎస్సీ ప్యానెల్‌కు అనుగుణంగా మొదటి ప్రాధాన్యతలో ఉన్న ఆయన పూర్తిస్థాయి డీజీపీగా ఎంపికచేస్తారు. దీంతో రెండేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా కొనసాగుతారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments