Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇఆర్‌సి చైర్మన్ గా జస్టీస్‌ సీవీ నాగార్జునరెడ్డి

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (17:56 IST)
ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్‌పర్సన్‌ గా రిటైర్డ్ హైకోర్ట్‌ న్యాయమూర్తి జస్టీస్‌ సీవీ నాగార్జునరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ ఈ మేరకు జస్టీస్‌ సీవీ నాగార్జునరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం నూతన ఇఆర్‌సి చైర్మన్‌ జస్టీస్‌ సీవీ నాగార్జున రెడ్డికి రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిలు పుష్ఫగుచ్చాలు అందచేసి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు న్యాయమూర్తులు, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, కృష్ణదాసు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనీల్‌ కుమార్‌, ట్రాన్స్‌కో సీఎండి నాగుపల్లి శ్రీకాంత్‌, విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం
Show comments