Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇఆర్‌సి చైర్మన్ గా జస్టీస్‌ సీవీ నాగార్జునరెడ్డి

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (17:56 IST)
ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్‌పర్సన్‌ గా రిటైర్డ్ హైకోర్ట్‌ న్యాయమూర్తి జస్టీస్‌ సీవీ నాగార్జునరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ ఈ మేరకు జస్టీస్‌ సీవీ నాగార్జునరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం నూతన ఇఆర్‌సి చైర్మన్‌ జస్టీస్‌ సీవీ నాగార్జున రెడ్డికి రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిలు పుష్ఫగుచ్చాలు అందచేసి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు న్యాయమూర్తులు, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, కృష్ణదాసు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనీల్‌ కుమార్‌, ట్రాన్స్‌కో సీఎండి నాగుపల్లి శ్రీకాంత్‌, విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments