పెళ్ళైన మూడు రోజులకే వీఆర్వో ఆత్మహత్య

విజయనగరం జిల్లాకు చెందిన మాదీనా చీపురు పల్లిలో వీఆర్వోగా ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజుల క్రితమే వైభగంవా అతడు వివాహం చేసుకున్నాడు. మరి ఈ రెండు రోజుల్లో ఏం జరిగిందో ఏమోగానీ పెళ్లైన మూడో రోజు తన ఇంటిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (17:03 IST)
విజయనగరం జిల్లాకు చెందిన మాదీనా చీపురు పల్లిలో వీఆర్వోగా ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజుల  క్రితమే వైభగంవా అతడు వివాహం చేసుకున్నాడు. మరి ఈ రెండు రోజుల్లో  ఏం జరిగిందో ఏమోగానీ పెళ్లైన మూడో రోజు తన ఇంటిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
 
కాళ్ల పారాణి ఆరక ముందే కన్న కొడుకు తనువు చాలిండంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. అతడి ఆత్మహత్యకు వ్యక్తిగత కారణలా లేక వృత్తిపరమైన ఒత్తిడితో చేసుకున్నడా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments