Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం.. విభజన కంటే జగన్‌తో రాష్ట్రానికి ఎక్కువ నష్టం: చంద్రబాబు

సెల్వి
శుక్రవారం, 28 జూన్ 2024 (22:04 IST)
Chandra babu
పోలవరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెడగొట్టారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. విభజన కంటే జగన్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. 
 
పోలవరం ప్రస్తుత పరిస్థితిని చూసి కుంగిపోయానన్నారు. ప్రజలందరికీ రక్షగా ఉండే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు జగన్ శాపమని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయిందని, జగన్ హయాంలో 3.84 శాతం పనులు మాత్రమే జరిగాయని చంద్రబాబు అన్నారు. రూ.3,385 కోట్లను జగన్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 
 
టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. వైసీపీ పాలనలో ఐఐటీ, పీపీఏ నిపుణుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments