Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ స్వాధీనం చేసుకోవాలి : లక్ష్మీపార్వతి

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (16:41 IST)
తెలుగుదేశం పార్టీని హీరో జూనియర్ ఎన్టీఆర్ స్వాధీనం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడెమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయిన విషయం తెల్సిందే. ఇది రాజకీయంగా చర్చనీయాంశంగై మారింది. 
 
దీనిపై లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ, ఇకనైనా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరారు. దివంగత మహానటుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పార్టీని హస్తగతం చేసుకున్నారని మండిపడ్డారు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. 
 
ఇకపోతే, గత చంద్రబాబు ప్రభుత్వం విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 వేల పాఠశాలలు మూతపడ్డాయని ఆమె ఆరోపించారు. సీఎం జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని చెప్పారు. పేద పిల్లలకు ఆంగ్ల భాషను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ఒక్క సీఎం జగన్‌కే దక్కుతుందని చెప్పారు. అదేసమయంలో జగన్ తెలుగు భాషకు ద్రోహం చేస్తున్నారని చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments