Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ ప్రజలను రెండుగా చీల్చాలని పవన్ ప్లాన్... జర్నలిస్టు గోస్వామి ఫైర్

తితిదే ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించడంపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన దగ్గర్నుంచి ఆయనకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ పలువురు వ్యక్తులు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ వ్యాఖ్యలపై మోహన్ బాబు కౌంటర్ ఇచ్చారు. తాజాగా ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వ

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (20:16 IST)
తితిదే ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించడంపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన దగ్గర్నుంచి ఆయనకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ పలువురు వ్యక్తులు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ వ్యాఖ్యలపై మోహన్ బాబు కౌంటర్ ఇచ్చారు. తాజాగా ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ మంచి నటుడు కావచ్చు కానీ అతడు మంచి పౌరుడు మాత్రం కాదని అన్నారు.
 
ఉత్తరాదివారు దక్షిణాదివారిపై చిన్న చూపు చూస్తున్నారని పవన్ చేస్తున్న ప్రసంగాలు దేశ ప్రజలను రెండుగా చీల్చేవిగా వుంటున్నాయని అన్నారు. పవన్ కల్యాణ్ తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురైందంటూనే, దేశంలో అంతా సమానమేనన్న విషయం పవన్ కల్యాణ్ గుర్తించాలన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ritu Varma: వైష్ణవ్ తేజ్‌తో ప్రేమాయణం.. ఖండించిన రీతు వర్మ.. కెరీర్‌పై ఫోకస్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments