Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ ప్రజలను రెండుగా చీల్చాలని పవన్ ప్లాన్... జర్నలిస్టు గోస్వామి ఫైర్

తితిదే ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించడంపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన దగ్గర్నుంచి ఆయనకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ పలువురు వ్యక్తులు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ వ్యాఖ్యలపై మోహన్ బాబు కౌంటర్ ఇచ్చారు. తాజాగా ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వ

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (20:16 IST)
తితిదే ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించడంపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన దగ్గర్నుంచి ఆయనకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ పలువురు వ్యక్తులు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ వ్యాఖ్యలపై మోహన్ బాబు కౌంటర్ ఇచ్చారు. తాజాగా ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ మంచి నటుడు కావచ్చు కానీ అతడు మంచి పౌరుడు మాత్రం కాదని అన్నారు.
 
ఉత్తరాదివారు దక్షిణాదివారిపై చిన్న చూపు చూస్తున్నారని పవన్ చేస్తున్న ప్రసంగాలు దేశ ప్రజలను రెండుగా చీల్చేవిగా వుంటున్నాయని అన్నారు. పవన్ కల్యాణ్ తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురైందంటూనే, దేశంలో అంతా సమానమేనన్న విషయం పవన్ కల్యాణ్ గుర్తించాలన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

బోరున విలపించిన జానీ మాస్టర్... ఎందుకో తెలుసా? (Video)

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments