Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీళ్లివ్వలేని దద్దమ్మ ఉమా.. నువ్వూ మాట్లాడేవాడివే అనేసిన జోగి రమేష్

వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ పోరాడుతుంటే మంత్రులు ఇష్టం వ

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (04:09 IST)
వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ పోరాడుతుంటే మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 
 
'టీడీపీ నేతలు ప్రత్యేక హోదా కోసం పోరాడటం లేదు.. మాట్లాడటం లేదు. పోరాడుతున్న వైఎస్ జగన్పై తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు. ప్రజలు దీన్ని క్షమించరు. వైఎస్ జగన్ చేసిన తప్పేమిటి ప్రత్యేక హోదా కోసం పోరాడటం తప్పా చంద్రబాబు కేబినెట్‌ శాడిస్ట్‌లతో నిండిపోయింది. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌ అమ్ముడుపోయారు' అని జోగి రమేష్‌ విమర్శించారు.  
 
దేవినేని ఉమకు దమ్ముంటే వైఎస్ జగన్, చంద్రబాబు మానసిక పరిస్థితిపై ఆస్పత్రిలో పరీక్షలు చేయిద్దామని సవాల్‌ విసిరారు. దేవినేని ఉమా కాదు దద్దమ్మ ఉమా అని, నియోజకవర్గానికి కూడా నీళ్లు ఇవ్వలేని చేతకాని వాడని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న మంత్రులను విశాఖ మెంటల్ ఆస్పత్రికి పంపించేందుకు రెడీగా ఉన్నామని జోగి రమేష్‌ అన్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments