వచ్చే నెలలో జిందాల్ ప్లాంట్ ప్రారంభం: మంత్రి బొత్స

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (07:54 IST)
జిందాల్ ప్లాంట్ 2016లో ప్రారంభించి పద్దెనిమిది నెలలో పూర్తి చేయాలన్నారని.. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్లాంట్ ప్రారంభ దశకు వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

వచ్చె నెలలో ప్లాంట్ ప్రారంభిస్తామని చెప్పారు. పదిహేను మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. ప్రభుత్వమే యూనిట్ రూ.6.18 కొనుగోలు చేస్తామని చెప్పారు.

పొల్యూషన్ సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని... చుట్టు పక్కల ప్రాంతాల వారికి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. చుట్టు పక్కల గ్రామాల్లోని చెత్తను ఈ ప్లాంట్‌కి తరలించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

ఈ ప్లాంట్‌కి నీటి సమస్య ఉందని..ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్పోరేషన్ పరిధిలో యుజిడి వర్క్స్ పూర్తి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments