Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెలలో జిందాల్ ప్లాంట్ ప్రారంభం: మంత్రి బొత్స

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (07:54 IST)
జిందాల్ ప్లాంట్ 2016లో ప్రారంభించి పద్దెనిమిది నెలలో పూర్తి చేయాలన్నారని.. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్లాంట్ ప్రారంభ దశకు వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

వచ్చె నెలలో ప్లాంట్ ప్రారంభిస్తామని చెప్పారు. పదిహేను మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. ప్రభుత్వమే యూనిట్ రూ.6.18 కొనుగోలు చేస్తామని చెప్పారు.

పొల్యూషన్ సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని... చుట్టు పక్కల ప్రాంతాల వారికి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. చుట్టు పక్కల గ్రామాల్లోని చెత్తను ఈ ప్లాంట్‌కి తరలించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

ఈ ప్లాంట్‌కి నీటి సమస్య ఉందని..ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్పోరేషన్ పరిధిలో యుజిడి వర్క్స్ పూర్తి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments