Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ళలో రాష్ట్రాన్ని అమ్మేసేలా ఉన్నారు: జీవన్‌రెడ్డి

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (16:47 IST)
తెలంగాణా సీఎం కేసీఆర్ మరో నాలుగేళ్ళలో రాష్ట్రాన్ని అమ్మేసేలా ఉన్నారని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. వాస్తుదోషం ఉందన్న పేరుతో నగర నడిబోద్దులోని సచివాలయాన్ని తనవారికి బేరం పెట్టాలని ఆయన చూస్తున్నాడని తీవ్రంగా విమర్శించారు. 
 
కేసీఆర్ వ్యక్తిగత ఆలోచనలు పక్కనపెట్టి ప్రజల మేలు కోసం ఆలోచించాలని జీవన్ రెడ్డి సూచించారు. రాచరికం, రాజ్యాలు, రాజుల పాలన ఎప్పుడో పోయిందని, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని గుర్తుంచుకోవాలని జీవన్ రెడ్డి హితవు పలికారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments